KDP: పులివెందులకు కృష్ణా జలాలను రప్పించిన ఘనత పూర్తిగా టీడీపీ ప్రభుత్వానిదేనని పులివెందుల మార్కెట్ యార్డు ఛైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.