ATP: మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతపురంలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కాఫీ చిట్ చాట్ నిర్వహించారు. కాఫీ తాగుతూ జిల్లా రాజకీయాలు, పార్టీ బలోపేతం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రయాలను తెలుసుకున్నారు.