VZM: నారా లోకేష్పై వైసీపీ చేస్తున్న దష్ప్రచారాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంగళవారం ఖండించారు. తల్లికి వందనం పథకం విజయవంతం అవటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రూ.2,000 లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, కూటమి ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ఈ తప్పుడు ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.