KDP: అమృత్సర్ నుంచి ఓ భక్తుడు గత 50 రోజులుగా సైకిల్ యాత్రతో రామేశ్వరానికి బయలుదేరారు. అమృత్సర్ జిల్లాలోని బొమ్మ గ్రామానికి చెందిన బాబా బ్రాగ్సింగ్ అనే భక్తుడు దేవుళ్ళ దర్శనం సైకిల్ యాత్రతో బయలుదేరారు. మంగళవారం ఉదయం కొండాపురానికి వచ్చారు. ఇక్కడి నుంచి సైకిల్ యాత్రతో తిరుపతి, రామేశ్వరానికి వెళుతున్నట్లు తెలిపారు.