కృష్ణ: కంకిపాడు రైతు బజార్లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. టమాటా రూ.21, వంకాయ రూ.24-30, బెండకాయ రూ.16, పచ్చిమిర్చి రూ.41, కాకరకాయ రూ.30, బీర రూ.38, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.44, దొండకాయ రూ.32, బంగాళదుంప రూ.29, గోరుచిక్కుళ్లు రూ.28, దోస రూ.20, బీట్రూట్ రూ.33, కీరదోస రూ.33, ఉల్లిపాయలు రూ.22లుగా ఉన్నాయి.
Tags :