SKLM: జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జల జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చేసి, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు.