కృష్ణా: తీవ్ర తుఫాన్ “మొంథా” రూపం దాల్చి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించిందని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఏపీ ఇన్ఛార్జ్ యాలగాల నూకానమ్మ ప్రజలను కోరారు. ఏపీ ప్రజల కోసం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు పరిస్థితిని క్షణక్షణం పరిశీలిస్తున్నరన్నారు. మీ పిల్లల్ని ఇళ్లలోనే ఉంచండి, అప్రమత్తంగా ఉండాలని కోరారు