ELR: డిసిసిబి ద్వారా నిర్వహించే అన్ని లావాదేవీలు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలు మేరకు జరుగుతాయని డిసిసిబి భీమడోలు శాఖ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ తెలిపారు. MMపురంలో గురువారం డిసిసిబి భీమడోలు శాఖ ఆధ్వర్యంలో రైతులకు, కౌలు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాలకు ఆధార అనుసంధానం ఉండాలన్నారు