కృష్ణా: అయ్యప్ప భక్తులకై నరసాపురం(NS)-కొల్లామ్(QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2025 జనవరి 20, 27న NS-QLN(నం.07157), అదే నెలలో 22, 29న QLN-NS(నం.07158) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో ఆగుతాయన్నారు.