KDP: ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ప్రతి లబ్ధిదారునికి రూ 250,000 నగదు మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో మైదుకూరు మున్సిపాలిటీలో 222 మందికి ఇళ్లు లేని నిరుపేదలకు మంజూరు అయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు.