GNTR: వైసీపీ సానుభూతి పరుడు గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై గతంలో నమోదైన బెదిరింపుల కేసును గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మొహ్మద్ గౌస్ శుక్రవారం కొట్టివేశారు. పొలం సర్వే చేసే క్రమంలో పెదకాకాని తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న మల్లిఖార్జునరావుని 2016లో బోరుగడ్డ బెదిరించినట్లు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.