NDL: శ్రీశైలంలో పాలధార-పంచదార వద్ద ఈనెల 8న శ్రీ శారదాంబ సహిత జగద్గురు ఆదిశంకరచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యాగశాల ప్రవేశం గణపతి పూజ, పుణ్యాహవాచనం,చతుర్వేద పారాయణం,జలాధివాసంపూజలు ఉంటాయన్నారు. సాయంత్రం క్షీరాదివాసం, ఆదివాస హోమాలు నిర్వహిస్తామని చెప్పారు.