BPT: నీటి సంఘాల ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా కూటమి బలపరిచిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం సాగునీటి సహకార సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు పంతాని మురళీధరరావు, యరగళ్ళ శ్రీనివాసరావులు ఆయనకు కలిశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన చైర్మన్లకు ఆయన అభినందనలు తెలిపారు.