W.G: పెరవలి నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్గా బూరుగుపల్లి శ్రీనివాస్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెరవలి డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని కాలువల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.