KRNL: నందికొట్కూరు రహదారిన చెక్పోస్ట్ నుండి ఎస్.ఎస్. గార్డెన్స్ వరకు ఎన్హెచ్-340సి రహదారి విస్తరణకు సెంట్రల్ మార్కింగ్ ప్రకారం భూములు కోల్పోనున్న ప్రభావితుల వారీగా సమగ్ర విస్తీర్ణ వివరాలు త్వరగా అందించాలని కమిషనర్ పి.విశ్వనాథ్, ఆర్&బీ శాఖ అధికారులకు సూచించారు. గురువారం ఆయన నగరపాలక కార్యాలయంలో ఆర్&బీ, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో చర్చించారు.