ప్రకాశం: కనిగిరికి చెందిన సామాజిక వేత్త గుత్తి శ్రీధర్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ అడిషనల్ కన్వీనర్గా నియమితులయ్యారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ నియామక పత్రాలను అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణకు ఎన్హెచ్ఆర్సీ కృషి చేస్తుందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని శ్రీధర్ తెలిపారు.