ATP: గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలోఆదివారం పెన్షనర్స్ నాయకులు అబూబకర్, కుల్లాయి బాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుల్లాయి బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.