CTR: కుప్పంలో గోడ కూలి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు శివయ్య (52) తన అల్లుడితో వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. నంద్యాల(D) ఆళ్లగడ్డకు చెందిన శివయ్య నెల్లూరుకు చెందిన తన అల్లుడితో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కుప్పం వచ్చాడు. అయితే శనివారం జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.