అన్నమయ్య: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఇవాళ మదనపల్లె ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట వేస్తూ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తీసుకొచ్చారన్నారు. అనంతరం వారికి అండగా ఆయన ఉంటారని భరోసా ఇచ్చారు.