గుంటూరు: జీజీజీహెచ్లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్(28) బండి కొనివ్వలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు.