కృష్ణా: మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ, సీఎం పవన్తో పాటు గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.