ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పారిశుధ్య కార్మికులకు చెత్త రిక్షాలు అందజేశారు. ఛైర్పర్సన్ నాగలక్ష్మి కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో 16 చెత్త రిక్షాలని పంపిణీ చేశారు. పట్టణాన్ని సుందరీకరించే భాగంలో చెత్త రిక్షాలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.