VZM : షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల వారీగా వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా స్థితిగతులపై ఆరా తీశారు. పార్వతీపురం మన్యం జిల్లా గురించి కూడా సమీక్షించారు.