NDL: నంది కోట్కూరులోని మార్కెట్ యార్డు నందు టీడీపీ మండల క్లస్టర్, యూనిట్, విలేజ్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం నేడు ఉంటుందని నాయకులు ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్య గిత్త జయసూర్య హాజరై, ఉదయం 10.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పాల్గొన్నాలని నాయకులు ప్రవీణ్ పిలుపు నిచ్చారు.