GNTR: పెదనందిపాడు (M) వరగని ఏబీపాలెం వాగు వద్ద శనివారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పు బస్సు డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.