కాకినాడ జిల్లాలో ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకూ 155 మందికి స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్గా తేలిందని డీఎంహెచ్వో తెలిపారు. బాధితులకు కాకినాడ జిజిహెచ్లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Tags :