SKLM: వజ్రపుకొత్తూరు మండలం తేరపల్లి -కొండఊరు సాగునీటి కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కలు తొలగించడం పనులును జనసైనికులుతో కలిసి పలాస జనసేనపార్టీ సమన్వయకర్త డా. దుర్గారావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా కాలువల్లో పూడిక పేరుకుపోయి శివారు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.