ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. రాజ్యసభకు బీదా మస్తాన్ రావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో జిల్లా అభివృద్ధి అంశాలపై దామచర్ల చర్చించారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు.