NLR: సంక్షేమం పేరిట చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని జగన్ ఎక్కువ పనిచేసి.. తక్కువ ప్రచారం చేసుకున్నారన్నారు. చంద్రబాబుకు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.