KDP: కోవిడ్ కార్మికులు, అడిషనల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కడపలోని కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.