NTR: ఇబ్రహీంపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డ్యూక్ బైక్ మరో వాహనాన్ని ఢీకొనడంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.