NLR: వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలకు, పాస్టర్లకు ప్రత్యేక గిఫ్ట్లు, బట్టలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.