GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. 1-03-2011 నుంచి 10-03-2012 మధ్య జన్మించిన బాలికలకు ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందించనున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హత గల బాలికలను PHCకు పిలిపించి వైద్యుల సమక్షంలో టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.