CTR: చిత్తూరు జిల్లా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 8 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారు. ప్రమోషన్ ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు సంబంధిత ఉద్యోగులకు జడ్పీ కార్యాలయంలో శనివారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు పాల్గొన్నారు.