ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్లను మాజీ ఎంపీ తలారి రంగయ్య సోమవారం పరిశీలించారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మంగళవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు.