NLR: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు గౌస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతం బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, హాజరతయ్య, వేణు, తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.