ప్రకాశం: అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో PR&RD వారి ఆధ్వర్యంలో LSDGS పంచాయతీలు సుస్థిర అభివృద్ధి ఎలా సాధించాలి అనే అంశం పై సోమవారం ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అద్దంకి మండల అభివృద్ధి అధికారి బి సింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.