NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రజావేదిక కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అదేశాల మేరకు అధికారులు వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.