CTR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 518 పాఠశాలల్లోని 23,095 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. వీరి కోసం 129 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు.