PPM: కొమరాడ మండలంలోని మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కిమిసీల గిరిజన సంక్షేమ పాఠశాలని ఆకస్మికంగా జిల్లా ఉపవైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మావతి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అన్ని రకముల ఓపీలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో సర్వే జరిపి లేప్రోసి కేసులను గుర్తించాలని పేర్కొన్నారు.