CTR: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును శనివారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ స్పీకర్ బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుమలకు వెళ్లే క్రమంలో ఇరువారం బైపాస్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కూటమి నాయకులతో ఆయన్ను కలిశారు. ఈ నేపథ్యంలో బొకే అందజేసి స్వాగతం పలికారు.