CTR: సోమల మండలోని నంజంపేట పంచాయతి సరస్వతి పురానికి చెందిన రామిశెట్టి మహేశ్ కుమార్ ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయంతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలను మధ్యప్రదేశ్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. పంటల సాగు పద్దతుల గురించి, ఈ పంటల వలన ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు.