మన్యం: ప్రజల అభీష్టం మేరకే కూటమి పాలన సాగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో మంత్రి సోమవారం పాల్గొన్నారు. గ్రామస్తులకు గజమాలతో మంత్రిని సత్కరించారు. సంక్షోబంలో కూడా సంక్షేమ పథకాలు అధించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెల్లిందన్నారు.