MBNR: గండీడ్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. గండీడ్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, హైస్కూల్లో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులు, సైన్స్ ల్యాబ్, జానంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, పెద్దవార్వాల్ బస్సు షెల్టర్లను ఆయన ప్రారంభించనున్నారు.