శ్రీకాకుళం నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్ జిమ్ దగ్గరలో పేకాట ఆడుతూ ఐదుగురు వ్యక్తులను పోలీసులకు తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు SI హరికృష్ణ ఆదివారం తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.