KMM: ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ఆవశ్యకమని మధిర రూరల్ సీఐ డి. మధు అన్నారు. నేడు పట్టణంలోని ఈ- మాల్ బిల్డింగ్లో నూతనంగా మేడికొండ పృథ్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పృద్విజిమ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. యువతకు వివిధ పోటీ పరీక్షల్లో దేహ దారుఢ్యతకు శారీరక సౌష్ట్యానికి వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు.