PDPL: రాజీవ్ యువ వికాసం పథకానికి 2023- 24, 2025 -26 సంవత్సరాలకు రూ. 1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. అతి త్వరలో 33 జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పథకాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు.