JN: రెండో భద్రాద్రిగ పేరొందిన వల్మిడిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు రాములవారి కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు.