WNP: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మండలంలో పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ సుగుణ అన్నారు. ఘణపురం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు.