SRD: అనుమతి లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తవ్వకాలు చేపడుతున్న గనులపై దాడులు చేశామని తహసీల్దార్ దశరథ్ అన్నారు. జహీరాబాద్ మండలంలోని హోతి (కే) గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పారు.